ETV Bharat / state

రవీంద్రభారతిలో మధిర కళాకారుల పద్య నాటకం

author img

By

Published : Mar 23, 2021, 12:19 PM IST

ప్రపంచ నాటక రంగ దినోత్సవం పురస్కరించుకొని రవీంద్రభారతిలో ఖమ్మం జిల్లా మధిర రంగస్థల కళాకారులు ప్రదర్శించేందుకు పద్య నాటకం ఎంపికైంది.

Poetry drama selected for performance by Madhira stage artists of Khammam district in Rabindranath on the occasion of World Drama Day
రవీంద్రభారతిలో మధిర కళాకారుల పద్య నాటకం

మధిర సుమిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కవిబ్రహ్మ తిక్కన పౌరాణిక పద్య నాటకాన్ని ఈనెల 28న ప్రదర్శించనున్నట్లు నాటక దర్శకుడు డాక్టర్ సుబ్బరాజు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి పర్యవేక్షణలో ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకుగానూ మధిర రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో కళాకారులు రిహార్సల్స్ చేస్తున్నారు.

మధిర సుమిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కవిబ్రహ్మ తిక్కన పౌరాణిక పద్య నాటకాన్ని ఈనెల 28న ప్రదర్శించనున్నట్లు నాటక దర్శకుడు డాక్టర్ సుబ్బరాజు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి పర్యవేక్షణలో ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకుగానూ మధిర రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో కళాకారులు రిహార్సల్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: నీళ్లే ప్రాణంగా బతికి.. నీటిలోనే శ్వాస విడిచిన సర్ఫర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.