ETV Bharat / state

ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి

ఆరోగ్యం బాగుండాలని ఆపరేషన్ చేయించారు. వికటించి రోగి చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన దిగారు.

author img

By

Published : Feb 4, 2019, 3:57 PM IST

OPERATION FAIL

DHARNA
ఖమ్మం జిల్లా వైరా రోడ్డులోని జాగృతి ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న భూక్య వెంకటేష్ మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. వెంకటేష్​ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మోహరించారు.
undefined

DHARNA
ఖమ్మం జిల్లా వైరా రోడ్డులోని జాగృతి ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న భూక్య వెంకటేష్ మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. వెంకటేష్​ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మోహరించారు.
undefined
Intro:tg_kmm_03_04_hospital_vadda_darna_av_c4
( )

వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతిచెందాడని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన దిగిన సంఘటన చోటు చేసుకుంది. వైరా రోడ్డు లోని జాగృతి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి భూక్య వెంకటేష్ అనే వ్యక్తి చెందాడు. ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ వాడు చనిపోయాడని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు...vis


Body:ఆపరేషన్ ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి


Conclusion:ఆస్పత్రి ఎదుట బందులు ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.