ETV Bharat / state

'రాజగృహపై దాడి చేసిన నిందితులను శిక్షించాలి'

author img

By

Published : Jul 20, 2020, 7:18 PM IST

అంబేడ్కర్ నివాసంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ ఖమ్మంలో ఎమ్మార్పీఎస్​ నాయకులు మానవహారం నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు.

mrps leaders protest in khammam
'రాజగృహపై దాడి చేసిన నిందితులను శిక్షించాలి'

ముంబైలోని అంబేడ్కర్ నివాసం రాజగృహపై దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలని ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మానవహారం నిర్మించారు. ఖమ్మం నగరంలోని జడ్పీ కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నిందితులకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఘటన జరిగి పది రోజులు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ముంబైలోని అంబేడ్కర్ నివాసం రాజగృహపై దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలని ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మానవహారం నిర్మించారు. ఖమ్మం నగరంలోని జడ్పీ కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నిందితులకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఘటన జరిగి పది రోజులు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.