ETV Bharat / state

పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం: ఉత్తమ్​

author img

By

Published : Feb 7, 2021, 1:29 PM IST

ఈనెల 14 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డి తెలిపారు. ఖమ్మంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

mlc campaign start from 14th feb: uttama kumar reddy
పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం: ఉత్తమ్​

ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్​ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 14 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారం చూసుకోవాలన్నారు.

పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు, విభేదాలు సహజమన్న ఆయన... పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్​ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 14 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారం చూసుకోవాలన్నారు.

పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు, విభేదాలు సహజమన్న ఆయన... పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కాసేపట్లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం... 'సీఎంగా కేటీఆర్​'పై స్పష్టత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.