ETV Bharat / state

బ్లడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

author img

By

Published : Mar 1, 2020, 4:49 AM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విజయశ్రీ బ్లడ్‌ బ్యాంక్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. అత్యవసరంగా రక్తం అందించడానికి పూర్తి వైద్యుల పర్యవేక్షణలో కొత్తగా ఏర్పాటు చేశారు.

Minister ajay kumar of Blood Bank inauguration at khammam city
బ్లడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరంలో ఆధునాతన సౌకర్యాలతో కొత్తగా విజయశ్రీ బ్లడ్‌ బ్యాంక్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. నగరంలోని నేహ్రునగర్‌లో దీనిని ఏర్పాటు చేశారు. జిల్లాలోనే మొదటి సారిగా ప్రత్యేకంగా పూర్తి వైద్యుల పర్యవేక్షణలో ఈ బ్లడ్‌ బ్యాంకు నిర్వహించనున్నారు. అత్యవసరంగా రక్తం కావాల్సిన వారికి సేవలు అందించనున్నారు.

బ్లడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరంలో ఆధునాతన సౌకర్యాలతో కొత్తగా విజయశ్రీ బ్లడ్‌ బ్యాంక్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. నగరంలోని నేహ్రునగర్‌లో దీనిని ఏర్పాటు చేశారు. జిల్లాలోనే మొదటి సారిగా ప్రత్యేకంగా పూర్తి వైద్యుల పర్యవేక్షణలో ఈ బ్లడ్‌ బ్యాంకు నిర్వహించనున్నారు. అత్యవసరంగా రక్తం కావాల్సిన వారికి సేవలు అందించనున్నారు.

బ్లడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఇదీ చూడండి : ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.