ETV Bharat / state

యాచకులకు భోజనం, దుప్పట్లు - మధిరలో దుప్పట్ల పంపిణీ

మధిర రైల్వే స్టేషన్​, బస్టాండు పరిసరాల్లో ఉండే యాచకులకు స్థానిక సుశీల విద్యాసంస్థల అధినేత భోజనం, దుప్పట్లు పంపిణి చేశారు. కార్యక్రమానికి తహసీల్దార్​ సైదులు హాజరై అభాగ్యులకు అందించారు.

food and bed sheets distribution for beggers in madhira
యాచకులకు భోజనం, దుప్పట్ల అందజేత
author img

By

Published : Apr 5, 2020, 2:43 PM IST

ఖమ్మం జిల్లా మధిరలోని యాచకులకు సుశీల విద్యాసంస్థల అధినేత బూస కోటేశ్వరరావు అండగా నిలిచారు. ఖాళీ కడుపులతో అలమటిస్తున్న వారికి భోజనం అందించారు. రైల్వే స్టేషన్​, బస్టాండు ప్రాంతాల్లో ఉండే వారికి దుప్పట్లు ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి పెమ్మరాజు పార్థసారథి, వాసవి క్లబ్​ ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. తహసీల్దార్​ సైదులు, సామాజిక సేవకుడు లంక కొండయ్య హాజరై పంపిణీ చేశారు.

యాచకులకు భోజనం, దుప్పట్ల అందజేత

ఖమ్మం జిల్లా మధిరలోని యాచకులకు సుశీల విద్యాసంస్థల అధినేత బూస కోటేశ్వరరావు అండగా నిలిచారు. ఖాళీ కడుపులతో అలమటిస్తున్న వారికి భోజనం అందించారు. రైల్వే స్టేషన్​, బస్టాండు ప్రాంతాల్లో ఉండే వారికి దుప్పట్లు ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి పెమ్మరాజు పార్థసారథి, వాసవి క్లబ్​ ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. తహసీల్దార్​ సైదులు, సామాజిక సేవకుడు లంక కొండయ్య హాజరై పంపిణీ చేశారు.

యాచకులకు భోజనం, దుప్పట్ల అందజేత
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.