ETV Bharat / state

'ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా సభ్యత్వ నమోదు' - trs membership programme

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెరాస పార్టీ సభ్యత్వ నమోదు చురుకుగా సాగుతున్నట్లు ఆ పార్టీ ఇంఛార్జ్ బస్వరాజు సారయ్య తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు నగర మేయర్ వై.సునిల్ రావు, సుడా ఛైర్మన్ జీ.వి రామకృష్ణ, తెరాస పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు.

trs-party-in-charge-baswaraju-saraiya-said-that-the-registration-of-telangana-rashtra-samithi-membership-will-be-active-across-karimnagar-district
'ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా సభ్యత్వ నమోదు'
author img

By

Published : Feb 23, 2021, 12:51 PM IST

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతోందని ఉమ్మడి జిల్లా తెరాస పార్టీ ఇంఛార్జ్ బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. నగర మేయర్ వై.సునీల్ రావు, సుడా ఛైర్మన్ జీ.వి రామకృష్ణ, తెరాస పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

డివిజన్ వారిగా అయిన సభ్యత్వ నమోదు సంఖ్య, పార్టీ బలోపేత అంశాలపై మేయర్ సునీల్ రావుతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన గడువు ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతోందని ఉమ్మడి జిల్లా తెరాస పార్టీ ఇంఛార్జ్ బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. నగర మేయర్ వై.సునీల్ రావు, సుడా ఛైర్మన్ జీ.వి రామకృష్ణ, తెరాస పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

డివిజన్ వారిగా అయిన సభ్యత్వ నమోదు సంఖ్య, పార్టీ బలోపేత అంశాలపై మేయర్ సునీల్ రావుతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన గడువు ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.

ఇదీ చదవండి:అమెరికాలో 5 లక్షలకు చేరిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.