ETV Bharat / state

జేసీ కాళ్లపై పడి రోదించిన మృతురాలి తల్లిదండ్రులు - జ్యోతిబాపులే బాలిక వసతి గృహంలో మరణించిన అక్షయ మృతిపై జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ విచారణ

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జ్యోతిబాపులే బాలిక వసతి గృహంలో మరణించిన అక్షయ మృతిపై జేసీ శ్యాం ప్రసాద్ విచారణ చేపట్టారు.

జేసీ కాళ్లపై పడి రోదించిన మృతురాలి తల్లిదండ్రులు
author img

By

Published : Oct 27, 2019, 9:32 AM IST

కరీంనగర్ పట్టణంలో న్యూ శర్మ నగర్ మహాత్మ జ్యోతిబాపులే బాలికల వసతి గృహంలో జన్ను అక్షయ మృతిపై జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ విచారణ చేపట్టారు. విధులపై నిర్లక్ష్యం చూపిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, కేర్ టేకర్ లావణ్య సస్పెండ్​కు... కలెక్టర్​కు సిఫారసు చేశారు. ఎలాగైనా సరే తమ బిడ్డ ప్రాణం పోయేందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి తల్లిదండ్రులు కోరారు. జేసీ కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. పాప మృతితో భయపడిన తోటి విద్యార్థులను... వారి తల్లిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయారు.

జేసీ కాళ్లపై పడి రోదించిన మృతురాలి తల్లిదండ్రులు

ఇవీ చూడండి: దీపావళి కాంతుల్లో ఆసేతు హిమాచలం..

కరీంనగర్ పట్టణంలో న్యూ శర్మ నగర్ మహాత్మ జ్యోతిబాపులే బాలికల వసతి గృహంలో జన్ను అక్షయ మృతిపై జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ విచారణ చేపట్టారు. విధులపై నిర్లక్ష్యం చూపిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, కేర్ టేకర్ లావణ్య సస్పెండ్​కు... కలెక్టర్​కు సిఫారసు చేశారు. ఎలాగైనా సరే తమ బిడ్డ ప్రాణం పోయేందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి తల్లిదండ్రులు కోరారు. జేసీ కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. పాప మృతితో భయపడిన తోటి విద్యార్థులను... వారి తల్లిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయారు.

జేసీ కాళ్లపై పడి రోదించిన మృతురాలి తల్లిదండ్రులు

ఇవీ చూడండి: దీపావళి కాంతుల్లో ఆసేతు హిమాచలం..

Intro:TG_KRN_12_26_BAYANDALANALO_TALLITANDRULU_AV_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్ పట్టణంలో న్యూ శర్మ నగర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల వసతి గృహంలో జన్ను అక్షయ మృతిచెందడం పై పై జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆల్ విచారణ చేపట్టారు విధులపై నిర్లక్ష్యం చూపిన పాఠశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ టేక్ కేర్ లావణ్య సస్పెండ్ కు కు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ సిఫారస్ చేశారు తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థిని పల్లి దండ్రులు జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడి రోదించారు విద్యార్థిని మృతి చెందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన నెలకొన్నది వారి పిల్లలను చూసుకునే అందుకు వసతి గృహానికి తరలివచ్చారు తల్లిదండ్రులు విద్యార్థులను హత్తుకొని రోదించిన తీరు కంటతడి పెట్టించింది దీపావళి పండుగ సందర్భంగా నోములు ఉండడంతో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లారు


Body:ఫ్


Conclusion:య్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.