ETV Bharat / state

యాసంగి పంటలకు నీరందించడమే లక్ష్యం - కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ ఎండీ కాలనీలో అధికారుల సమావేషం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ ఎండీ కాలనీలో గల ఎస్సారెస్పీ కార్యాలయంలో రబీ కార్యాచరణపై ఎస్సారెస్పీ అధికారులు భేటీ నిర్వహించారు.

యాసంగి పంటలకు నీరందించడమే లక్ష్యం
author img

By

Published : Nov 20, 2019, 7:31 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎస్సారెస్పీ కార్యాలయంలో రబీ కార్యాచరణపై అధికారులు సమావేశమయ్యారు. దిగువ, దిగువ స్టేజ్ ఫ్రీకి సాగు నీరును అందించేందుకు కార్యచరణ రూపొందించామన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్ రంగాల అధికారులు సమన్వయంతో యాసంగిలో అన్నదాతలు సాగు చేయనున్న విభిన్న పంటలకు అనుకూలంగా నీరు అందించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

యాసంగి పంటలకు నీరందించడమే లక్ష్యం

ఇవీ చూడండి: పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టుకు వెళ్తా: చెన్నమనేని రమేశ్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎస్సారెస్పీ కార్యాలయంలో రబీ కార్యాచరణపై అధికారులు సమావేశమయ్యారు. దిగువ, దిగువ స్టేజ్ ఫ్రీకి సాగు నీరును అందించేందుకు కార్యచరణ రూపొందించామన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్ రంగాల అధికారులు సమన్వయంతో యాసంగిలో అన్నదాతలు సాగు చేయనున్న విభిన్న పంటలకు అనుకూలంగా నీరు అందించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

యాసంగి పంటలకు నీరందించడమే లక్ష్యం

ఇవీ చూడండి: పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టుకు వెళ్తా: చెన్నమనేని రమేశ్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.