ETV Bharat / state

'కరోనాపై కరీంనగర్​ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు' - Coronavirus Latest News

జనాలను కరోనా కంగారు పెట్టిస్తుండటం వల్ల ఇప్పటికే అన్ని వర్గాల వారిని ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. తాజాగా చైనాతో గ్రానైట్​ వ్యాపారం చేసే కరీంనగర్​ జిల్లాలో కరోనాపై వైద్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యసదుపాయం అందించే ఏర్పాట్లు చేశారు.

Coronavirus
Coronavirus
author img

By

Published : Mar 4, 2020, 8:21 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక వైద్యసదుపాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చైనాతో గ్రానైట్‌ వ్యాపారం అధికంగా జరిగే కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్​పై వైద్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

వ్యాపార రీత్యా కరీంనగర్‌కు వచ్చే వారు... ఇక్కడి నుంచి చైనా, ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉంటే... తక్షణం వైద్యం అందించేందుకు జిల్లా ఆసుపత్రిలోనే ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేశారు. అక్కడి సదుపాయాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్​ అజయ్​తో మా ప్రతినిధి ముఖాముఖి...

'కరోనాపై కరీంనగర్​ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు'

ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: మాస్క్‌లకు పెరిగిన డిమాండ్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక వైద్యసదుపాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చైనాతో గ్రానైట్‌ వ్యాపారం అధికంగా జరిగే కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్​పై వైద్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

వ్యాపార రీత్యా కరీంనగర్‌కు వచ్చే వారు... ఇక్కడి నుంచి చైనా, ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉంటే... తక్షణం వైద్యం అందించేందుకు జిల్లా ఆసుపత్రిలోనే ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేశారు. అక్కడి సదుపాయాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్​ అజయ్​తో మా ప్రతినిధి ముఖాముఖి...

'కరోనాపై కరీంనగర్​ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు'

ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: మాస్క్‌లకు పెరిగిన డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.