ETV Bharat / state

కరీంనగర్​లో ఎస్​ఎఫ్​ఐ నిరసన

ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కరీంనగర్​లో నిరసనకు దిగారు. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

author img

By

Published : Jul 3, 2019, 3:21 PM IST

నినాదాలు చేస్తున్న ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలు

కరీంనగర్​లోని ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్​ఎఫ్​ఐ కార్యక్తలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ చౌక్​లో ప్లకార్డులతో నిరసనకు దిగారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఓ వైపు తరగతి గదులు లేక మరోవైపు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువుకోలేక పోతున్నారని చెప్పారు.

కరీంనగర్​లో ఎస్​ఎఫ్​ఐ నిరసన

ఇవీ చూడండి: 'మహా' వర్షాలకు 2 రోజుల్లో 53 మంది బలి

కరీంనగర్​లోని ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్​ఎఫ్​ఐ కార్యక్తలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ చౌక్​లో ప్లకార్డులతో నిరసనకు దిగారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఓ వైపు తరగతి గదులు లేక మరోవైపు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువుకోలేక పోతున్నారని చెప్పారు.

కరీంనగర్​లో ఎస్​ఎఫ్​ఐ నిరసన

ఇవీ చూడండి: 'మహా' వర్షాలకు 2 రోజుల్లో 53 మంది బలి

Intro:TG_KRN_07_03_SFI_NIRASANA_AV_TS10036

ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు

కరీంనగర్లోని ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు ఓవైపు తరగతి గదులు లేక ఉపాధ్యాయులు లేక చదువును కొనసాగించ లేక పోతున్నారని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆరోపించారు తెలంగాణ చౌక్ లో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు ప్రభుత్వం వెంటనే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు


Body:గ్


Conclusion:ఉడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.