ETV Bharat / state

కరీంనగర్ లో భాజపా కార్యకర్తల సంబురాలు

author img

By

Published : Nov 10, 2020, 5:50 PM IST

కరీంనగర్ లో భాజపా కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ రావు గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ నృత్యాలు చేశారు.

కరీంనగర్ లో భాజపా కార్యకర్తల సంబురాలు
కరీంనగర్ లో భాజపా కార్యకర్తల సంబురాలు

దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా ఘన విజయం సాధించిన సందర్భంగా కరీంనగర్ లో ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేశారు. భాజపా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు మరిన్ని విజయాలకు నాంది పలకాలని కార్యకర్తలు ఆకాంక్షించారు.

దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా ఘన విజయం సాధించిన సందర్భంగా కరీంనగర్ లో ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేశారు. భాజపా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు మరిన్ని విజయాలకు నాంది పలకాలని కార్యకర్తలు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.