ETV Bharat / state

టీఎంయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేస్తూ కరీంనగర్​లో ఆర్టీసీ బస్టాండ్​ ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

author img

By

Published : Jul 25, 2019, 1:33 PM IST

టీఎంయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

కరీంనగర్​ ఆర్టీసీ బస్టాండ్​ ప్రాంగణంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్​ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని.. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. పెండింగ్​లో ఉన్న వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని లేనిపక్షంలో బస్​భవన్​ ముట్టడితో పాటు సమ్మెలు చేస్తామని హెచ్చరించారు.

టీఎంయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

ఇదీ చదవండిః వర్షాభావంలో చిరుధాన్యాలే ప్రత్యామ్నాయం

కరీంనగర్​ ఆర్టీసీ బస్టాండ్​ ప్రాంగణంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్​ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని.. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. పెండింగ్​లో ఉన్న వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని లేనిపక్షంలో బస్​భవన్​ ముట్టడితో పాటు సమ్మెలు చేస్తామని హెచ్చరించారు.

టీఎంయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

ఇదీ చదవండిః వర్షాభావంలో చిరుధాన్యాలే ప్రత్యామ్నాయం

Intro:TG_KRN_07_25_RTC_KARMIKULA_NIRASANA_AB_TS10036

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ near ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు కరీం నగర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు పెండింగ్లో ఉన్న వేతనాలను ఇవ్వాలని కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమస్యను పరిష్కరించని ఎడల బస్ భవన్ ముట్టడికి తో పాటు సమ్మెకు దిగనున్నట్లు హెచ్చరించారు

బైట్ ఎం బి రెడ్డి తెలంగాణ మజ్దూర్ యూనియన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు


Body:ట్


Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.