కరీంనగర్ పట్టణంలోని సెయింట్ పాల్స్ పాఠశాలలో శనివారం సాయంత్రం ముందస్తుగా సంక్రాంతి సంబురాలను నిర్వహించారు. విద్యార్థులు హరిదాసుల వేషధారణలు, భోగి మంటల మధ్య ఆనందంగా పండగ సంబురాలను జరుపుకున్నారు. పలువురు విద్యార్థినులు వేసిన అందమైన రంగవళ్లికలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: గులాబీ తోటలో వికసించేందుకు కమలనాథుల వ్యూహాలు...