ETV Bharat / state

కరీంనగర్​ కలెక్టర్​ కార్యాలయానికి వెల్లువెత్తిన వినతులు

కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలోని ప్రజావాణికి వినతులు అధికంగా వస్తున్నాయి. మండల పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ విఫలమైంది. పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్​ మృతి చెంది మూడేళ్లు కావొస్తున్నా తనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని జిల్లా జాయింట్​ కలెక్టర్​కు జగన్​ భార్య వినతి పత్రాన్ని అందించారు.

author img

By

Published : Aug 5, 2019, 10:38 PM IST

కరీంనగర్​ కలెక్టర్​ కార్యాలయానికి వెల్లువెత్తిన వినతులు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. మండల పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ అధికారులు విఫలమయ్యారు. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న భూ సమస్యల పరిష్కారాన్ని కలెక్టరేట్​లో పరిష్కరిస్తున్నారు. పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ మృతి చెంది మూడేళ్లు గడుస్తున్నా తనకు ప్రభుత్వము ఇంకా ఉద్యోగం కల్పించలేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్​కు జగన్ సతీమణి వినతి పత్రాన్ని అందించారు.

కరీంనగర్​ కలెక్టర్​ కార్యాలయానికి వెల్లువెత్తిన వినతులు

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: ఏంటీ ఆర్టికల్​ 35-ఎ?

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. మండల పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ అధికారులు విఫలమయ్యారు. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న భూ సమస్యల పరిష్కారాన్ని కలెక్టరేట్​లో పరిష్కరిస్తున్నారు. పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ మృతి చెంది మూడేళ్లు గడుస్తున్నా తనకు ప్రభుత్వము ఇంకా ఉద్యోగం కల్పించలేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్​కు జగన్ సతీమణి వినతి పత్రాన్ని అందించారు.

కరీంనగర్​ కలెక్టర్​ కార్యాలయానికి వెల్లువెత్తిన వినతులు

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: ఏంటీ ఆర్టికల్​ 35-ఎ?

Intro:TG_KRN_08_05_PRAJAVANI_AV_TS10036

ప్రతి సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని మండల పరిధిలో లో సమస్యలను పరిష్కరించడంలో లో రెవెన్యూ శాఖ అధికారులు విఫలమయ్యారు దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న భూ సమస్యల పరిష్కారాన్ని కరీంనగర్ కలెక్టరేట్లో పరిష్కరిస్తున్నారు దీంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పెద్ద పెళ్లి ఎస్సై జగన్మోహన్ మృతి చెంది మూడు సంవత్సరాలు గడుస్తున్నా తనకు ప్రభుత్వము ఇంకా ఉద్యోగం కల్పించలేదని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ కు కు జగన్ సతీమణి వినతి పత్రాన్ని అందించారు


Body:గ్


Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.