ETV Bharat / state

బండి సంజయ్​కు మైనార్టీ మోర్చా నాయకుల సన్మానం

author img

By

Published : Aug 23, 2019, 11:55 PM IST

కరీంనగర్​ ఎంపీ, మైనార్టీ సంక్షేమ కమిటీ సభ్యులు బండి సంజయ్​ కుమార్​ను మైనార్టీ మోర్చా నాయకులు ఘనంగా సత్కరించారు.

బండి సంజయ్​కు మోర్చా నాయకుల సన్మానం
బండి సంజయ్​కు మోర్చా నాయకుల సన్మానం
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ముజీబ్ ఆధ్వర్యంలో మైనార్టీ సంక్షేమ కమిటీ సభ్యులుగా నియమితులైన కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ కుమార్​ను గజమాలతో సత్కరించారు. ముస్లింలలో అర్హులైన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తోడ్పడాలని ఎంపీ బండి సంజయ్ కుమార్​కు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: హరితహారం మొక్క తిన్న మేక.. రూ 500 జరిమానా

బండి సంజయ్​కు మోర్చా నాయకుల సన్మానం
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ముజీబ్ ఆధ్వర్యంలో మైనార్టీ సంక్షేమ కమిటీ సభ్యులుగా నియమితులైన కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ కుమార్​ను గజమాలతో సత్కరించారు. ముస్లింలలో అర్హులైన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తోడ్పడాలని ఎంపీ బండి సంజయ్ కుమార్​కు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: హరితహారం మొక్క తిన్న మేక.. రూ 500 జరిమానా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.