ETV Bharat / state

'తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం' - mla visit program

యాసంగిలో పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులకు ఎమ్మెల్యే సుంకె రవిశంక్​ హామీ ఇచ్చారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లిలోని ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

mla sunke ravi shanker visited ikp center in desharajupally
'తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం'
author img

By

Published : May 16, 2020, 7:30 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూకం పూర్తి చేసిన ధాన్యాన్ని సత్వరం రైస్​ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.

అకాల వర్షాలకు ధాన్యం తడిసినా... కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. యాసంగిలో పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:'సొంతూరు ప్రయాణం'తో కరోనా కేసుల్లో పెరుగుదల!

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూకం పూర్తి చేసిన ధాన్యాన్ని సత్వరం రైస్​ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.

అకాల వర్షాలకు ధాన్యం తడిసినా... కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. యాసంగిలో పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:'సొంతూరు ప్రయాణం'తో కరోనా కేసుల్లో పెరుగుదల!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.