ETV Bharat / state

'పార్టీ కోసం శ్రమిస్తే గుర్తింపు లభిస్తుంది'

కరీంనగర్​ జిల్లా గంగాధర, గోపాల్​రావుపేట, మల్యాల వ్యవసాయ మార్కెట్ల​ ఛైర్మన్​లను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ప్రకటించారు.

author img

By

Published : Oct 28, 2019, 6:34 PM IST

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు లభిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ తెలిపారు. కరీంనగర్​ జిల్లాలోని గంగాధర, రామడుగు, మల్యాల మండలాల వ్యవసాయ కమిటీ ఛైర్మన్​లు, కమిటీ డైరెక్టర్​లను ప్రకటించారు. త్వరలోనే బోయినపల్లి మండలం వ్యవసాయ మార్కెట్​ కమిటీ పాలకవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.

మండలం కమిటీ ఛైర్మన్

  1. గంగాధర సాగి మహిపాల్​రెడ్డి
  2. రామడుగు(గోపాల్​రావుపేట) గంట్ల వెంకట్​రెడ్డి
  3. మల్యాల జనగాం శ్రీనివాస్

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు లభిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ తెలిపారు. కరీంనగర్​ జిల్లాలోని గంగాధర, రామడుగు, మల్యాల మండలాల వ్యవసాయ కమిటీ ఛైర్మన్​లు, కమిటీ డైరెక్టర్​లను ప్రకటించారు. త్వరలోనే బోయినపల్లి మండలం వ్యవసాయ మార్కెట్​ కమిటీ పాలకవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.

మండలం కమిటీ ఛైర్మన్

  1. గంగాధర సాగి మహిపాల్​రెడ్డి
  2. రామడుగు(గోపాల్​రావుపేట) గంట్ల వెంకట్​రెడ్డి
  3. మల్యాల జనగాం శ్రీనివాస్
Intro:కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సాగి మహిపాల్ రావును ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రకటించారు. రామడుగు మండలం గోపాల్రావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా గంట్ల వెంకటరెడ్డిని, మల్యాల మండల వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ జనగాం శ్రీనివాస్ తో మూడు మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతోనే పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు లభిస్తుంది అన్నారు. త్వరలోనే బోయినపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రకటిస్తామన్నారు. రైతుల ఆపత్కాలంలో ఆదుకునే ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.


Body:సయ్యద్ రహమత్, చొప్పదండి


Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.