పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు లభిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, మల్యాల మండలాల వ్యవసాయ కమిటీ ఛైర్మన్లు, కమిటీ డైరెక్టర్లను ప్రకటించారు. త్వరలోనే బోయినపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.
మండలం కమిటీ ఛైర్మన్
- గంగాధర సాగి మహిపాల్రెడ్డి
- రామడుగు(గోపాల్రావుపేట) గంట్ల వెంకట్రెడ్డి
- మల్యాల జనగాం శ్రీనివాస్