ETV Bharat / state

కిసాన్ మేళాలో రైతులతో మంత్రి ఈటల

author img

By

Published : Oct 17, 2019, 8:34 AM IST

రెప్పపాటు కరెంటు పోకుండా ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

కిసాన్ మేళాలో రైతులతో మంత్రి ఈటల

కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేవీకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకు మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయానికి నీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి ఈటల అన్నారుదేశ ప్రజలకు అన్నంపెట్టే గొప్పదాత రైతన్న అని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా మారబో తుందన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడ రాబోతున్నాయన్నారు. కిసాన్‌మేళాలో విద్యార్థులు పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. పలువురు రైతులు ఈ ప్రాజెక్టులను తిలకించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కిసాన్ మేళాలో రైతులతో మంత్రి ఈటల

ఇదీ చూడండి : విధానపరమైన నిర్ణయాల్లో జోక్యమేలా..?

కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేవీకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకు మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయానికి నీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి ఈటల అన్నారుదేశ ప్రజలకు అన్నంపెట్టే గొప్పదాత రైతన్న అని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా మారబో తుందన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడ రాబోతున్నాయన్నారు. కిసాన్‌మేళాలో విద్యార్థులు పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. పలువురు రైతులు ఈ ప్రాజెక్టులను తిలకించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కిసాన్ మేళాలో రైతులతో మంత్రి ఈటల

ఇదీ చూడండి : విధానపరమైన నిర్ణయాల్లో జోక్యమేలా..?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.