కరీంనగర్ జిల్లాలోని ఆలయాలన్నీ దీపాల వరుసలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఉసిరి చెట్ల వద్ద తులసి పూజలు చేసి జ్యోతులు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళలతో పాటు యువత కూడా దీపాలు వెలిగిస్తున్నారు. లింగాకారం, స్వస్తిక్, ఓం రూపాల్లో దీపాలంకరణ చేసి శివున్ని ఆరాధిస్తున్నారు.
ఇదీ చదవండిః కలికాలమంటే ఇదేనేమో.. నదీ ఒడ్డునే ఇసుక విక్రయం