కొవిడ్ చికిత్సకు అధిక బిల్లులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని... కరీంనగర్ కలెక్టర్ శశాంక తెలిపారు. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ప్రభుత్వాసుపత్రిలో పడకల సంఖ్య పెంచుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు.. 25 మరణాలు