ETV Bharat / state

'సరిగ్గా సాగు చేస్తేనే రైతుకు బంగారు భవిష్యత్తు' - రైతులు పండించే పంటపై గంగుల కమలాకర్​

రైతులు పండించిన పంట అందరికీ లాభదాయకంగా ఉంటేనే అన్నదాతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని కరీంనగర్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్​ తెలిపారు.

gangula kamalakar on farmerst harvesting crops
'సరిగ్గా సాగు చేస్తేనే రైతుకు బంగారు భవిష్యత్తు'
author img

By

Published : May 12, 2020, 3:48 PM IST

రైతు పండించిన పంట పది మందికి లాభదాయకంగా ఉండే దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్​ అభిప్రాయపడ్డారు. కరీంనగర్​ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్​ సమీక్షా సమావేశం నిర్వహించారు.

'సరిగ్గా సాగు చేస్తేనే రైతుకు బంగారు భవిష్యత్తు'

వానాకాలంలో వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. సాగు చేసుకుంటే మన సారవంతమైన భూములను పండించుకుంటే రాబోయే కాలంలో రైతుకు బంగారు భవిష్యత్​ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ శశాంక, మేయర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిః హైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

రైతు పండించిన పంట పది మందికి లాభదాయకంగా ఉండే దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్​ అభిప్రాయపడ్డారు. కరీంనగర్​ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్​ సమీక్షా సమావేశం నిర్వహించారు.

'సరిగ్గా సాగు చేస్తేనే రైతుకు బంగారు భవిష్యత్తు'

వానాకాలంలో వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. సాగు చేసుకుంటే మన సారవంతమైన భూములను పండించుకుంటే రాబోయే కాలంలో రైతుకు బంగారు భవిష్యత్​ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ శశాంక, మేయర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిః హైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.