ETV Bharat / state

కాల్వకు నీళ్లివ్వాలని రైతుల ధర్నా

వేసవి కాలం దృష్ట్యా శ్రీరాంసాగర్​ కాల్వకు నీళ్లందించాలని పరివాహక ప్రాంత రైతులు ఆందోళన నిర్వహించారు.

author img

By

Published : Mar 15, 2019, 12:17 AM IST

నీళ్లిస్తారా...ఇయ్యరా...?

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలుగ్రామాల రైతులు శ్రీరాంసాగర్‌ వరద కాల్వకు నీళ్లివ్వాలని ఆందోళనకు దిగారు. కరీంనగర్‌-జగిత్యాల రహదారిపై అన్నదాతలు బైఠాయించటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొండన్నపల్లి, కురిక్యాల, తాడిజెర్రి, రంగరావుపల్లి గ్రామాల రైతులు ధర్నా నిర్వహించగా...ఎమ్మెల్యే రవిశంకర్‌ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.

నీళ్లిస్తారా...ఇయ్యరా...?

ఇవీ చూడండి:నకిలీ వీసాలతో 20 మంది మహిళల అరెస్టు

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలుగ్రామాల రైతులు శ్రీరాంసాగర్‌ వరద కాల్వకు నీళ్లివ్వాలని ఆందోళనకు దిగారు. కరీంనగర్‌-జగిత్యాల రహదారిపై అన్నదాతలు బైఠాయించటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొండన్నపల్లి, కురిక్యాల, తాడిజెర్రి, రంగరావుపల్లి గ్రామాల రైతులు ధర్నా నిర్వహించగా...ఎమ్మెల్యే రవిశంకర్‌ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.

నీళ్లిస్తారా...ఇయ్యరా...?

ఇవీ చూడండి:నకిలీ వీసాలతో 20 మంది మహిళల అరెస్టు

Intro:పార్లమెంటు ఎన్నికలలో ఈసారి ఓటరు స్లిప్పు తో ఓటు వేయడానికి వీల్లేదని దాంతో పాటు ఎన్నికల సంఘం గుర్తించిన ఏదేని ఐడీ కార్డు తో ఓటు వేయాలన్న జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని విలేకరుల సమావేశంలో లో మాట్లాడారు నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల 46వేల 976 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు మొత్తం 290 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు ఎన్నికల నిబంధనలు అమలులోకి రావడం ప్రభుత్వ ప్రైవేటు స్థలాలను పార్టీలకు చెందిన తలరాతను ఫ్లెక్సీలను జెండాలను తొలగిస్తున్నామని చెప్పారు కోడ్ అమల్లోకి వచ్చినందున ఎలాంటి కొత్త పనులు ప్రారంభం చేయరాదన్నారు కోసం 1950 నంబరుకు ఫోన్ చేసి ఇ సమాచారం ఇవ్వాలన్నారు సివిల్ యాప్ ద్వారా కూడా నిబంధనల అతిక్రమణ కు సంబంధించి ఫిర్యాదులు చేయు చున్నారు మార్చి 15 వరకు ఓటరు నమోదు చేసుకోవచ్చని ఆ తర్వాత అవకాశం లేదని చెప్పారు


Body:పార్లమెంట్ ఎన్నికల పై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం


Conclusion:పార్లమెంట్ ఎన్నికల పై అధికారులు ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ శ్వేతా మహంతి సమీక్ష సమావేశం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.