ETV Bharat / state

'మోదీని సీఎం కేసీఆర్​ ఎందుకు కలిశారో చెప్పాలి'

author img

By

Published : Dec 16, 2020, 2:04 PM IST

ఎంపీ బండి సంజయ్​పై ఎమ్మెల్యే బాల్క సుమన్​ చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం రాష్ట్ర నాయకులు ప్రవీణ్​రావు ఖండించారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలను చేయడం తగదని హితవు పలికారు. ఈ మేరకు కరీంనగర్​లో మీడియా సమావేశం నిర్వహించారు.

bjym state leader denied the comments of mla balka suman
'మోదీని సీఎం కేసీఆర్​ ఎందుకు కలిశారో చెప్పాలి'

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​పై చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం రాష్ట్ర నాయకులు ప్రవీణ్ రావు ఖండించారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.

దిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీని.. ముఖ్యమంత్రి కేసీఆర్​ కలిసి మాట్లాడిన మాటలను సీఎం బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రవీణ్​ కుమార్​ పేర్కొన్నారు. దీనిపై ఓయూలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​పై చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం రాష్ట్ర నాయకులు ప్రవీణ్ రావు ఖండించారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.

దిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీని.. ముఖ్యమంత్రి కేసీఆర్​ కలిసి మాట్లాడిన మాటలను సీఎం బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రవీణ్​ కుమార్​ పేర్కొన్నారు. దీనిపై ఓయూలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: పోలీస్ ఉద్యోగం కోసం ప్రభుత్వం ఉచిత శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.