ETV Bharat / state

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ ధర్నా

author img

By

Published : Dec 24, 2019, 11:51 AM IST

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పోచమ్మ దేవాలయంలో విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నిరసనగా భజరంగ్​దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

bajrangdal leaders protest at karimnagar pochamma temple
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ ధర్నా

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పోచమ్మ దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న భజరంగ్​దళ్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ ధర్నా

ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పోచమ్మ దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న భజరంగ్​దళ్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ ధర్నా

ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

Intro:TG_KRN_06_24_BAJARANGDAL_ANDOLANA_AV_TS10036
Sudhakar contributer karimnagar
పోచమ్మ దేవాలయంలో విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో కరీంనగర్లో బజరంగ్దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు కరీంనగర్ బస్టాండ్ ముందున్న పోచమ్మ దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఆలయానికి చేరుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేయడానికి ప్రయత్నించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భజరంగ్దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకోవాలని బజరంగ్దళ్ జిల్లా కార్యదర్శి ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారుBody:UuConclusion:Jj

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.