ETV Bharat / state

'ఘనంగా అయ్యప్ప స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవం'

కరీంనగర్​లోని 108 దంపతులతో గురునాథ వ్రతం నిర్వహించారు. ఆలయ 25వ వార్శికోత్సవాన్ని నిర్వహించిన సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

author img

By

Published : May 11, 2019, 7:17 PM IST

హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవం

కరీంనగర్​లో హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 దంపతులతో గురునాథ వ్రతం చేయించారు. లోకకల్యాణార్థం చేపట్టిన వ్రతం ఫలించి రాష్ట్రంలోని ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని పురాణం మహేశ్వర శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

కరీంనగర్​లో హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 దంపతులతో గురునాథ వ్రతం చేయించారు. లోకకల్యాణార్థం చేపట్టిన వ్రతం ఫలించి రాష్ట్రంలోని ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని పురాణం మహేశ్వర శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

108 దంపతులతో గురునాథ వ్రతం

ఇవీ చూడండి : ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్

Intro:TG_KRN_06_11_GOURIPOOJALU_AB_C5
హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లో అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు మధ్యాహ్నము 108 దంపతులతో గురునాథ వ్రతం చేపట్టారు లోక కళ్యాణార్థము చేపట్టిన వ్రతము ఫలించి రాష్ట్రంలోని ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని పురాణం మహేశ్వర శర్మ అన్నారు ఈ సందర్భంగా నేడు ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు

బైట్ పురాణం మహేశ్వర శర్మ పురోహితులు



Body:yy


Conclusion:gg
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.