ETV Bharat / state

బాన్సువాడలో పర్యటించిన సభాపతి పోచారం

author img

By

Published : Jan 28, 2021, 12:13 PM IST

బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లస్థలాలు లేనివారికి రెండుపడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

బాన్సువాడలో పర్యటించిన సభాపతి పోచారం
బాన్సువాడలో పర్యటించిన సభాపతి పోచారం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీవాసులు తమకు రెండు పడక గదుల ఇళ్లు కావాలని స్పీకర్​కు విన్నవించారు.

ఇళ్లస్థలాలు లేనివారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని, స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీవాసులు తమకు రెండు పడక గదుల ఇళ్లు కావాలని స్పీకర్​కు విన్నవించారు.

ఇళ్లస్థలాలు లేనివారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని, స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.