ETV Bharat / state

కామారెడ్డి జిల్లా అంతా గులాబీమయం

కామారెడ్డి జిల్లాలో జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కో ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరూ తెరాసకు చెందిన వారే కావడం వల్ల ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు.

author img

By

Published : Jun 8, 2019, 5:29 PM IST

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా శోభ

నూతనంగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లా పరిషత్‌ తెరాస కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా తెరాసకు చెందిన దఫేదార్‌ శోభ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్​గా ప్రేమయ్య, కో ఆప్షన్‌ సభ్యులుగా సయ్యద్‌ మోయినోద్దీన్‌, అబ్దుల్‌ మజీద్‌లు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే తదితరులు పాల్గొన్నారు.

నూతనంగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లా పరిషత్‌ తెరాస కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా తెరాసకు చెందిన దఫేదార్‌ శోభ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్​గా ప్రేమయ్య, కో ఆప్షన్‌ సభ్యులుగా సయ్యద్‌ మోయినోద్దీన్‌, అబ్దుల్‌ మజీద్‌లు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే తదితరులు పాల్గొన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.