ETV Bharat / state

వీర సైనికుడా వందనం.. కామారెడ్డిలో నివాళి

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు వీరమణం పొందడం పట్ల కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్నల్ సంతోష్ బాబు సహా మరో ఇద్దరు సైనికులకు నివాళులు అర్పించారు.

author img

By

Published : Jun 17, 2020, 3:45 AM IST

Congress leaders pay tribute to Jawan Colonel Santosh Babu's death in Kamareddy district
వీర సైనికుడా వందనం.. కామారెడ్డిలో నివాళి

భారత్​-చైనా సరిహద్దులో జరిగిన కాల్పులో సూర్యాపేటకు చెందిన కల్నల్​ సంతోష్​​ బాబు వీరమరణం చెందాడు. అమరుడైన అతనికి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో కామప్ప కూడలి వద్ద కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

మాతృభూమి కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ అమరజవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వీరజవాన్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్​ హైమద్​, కార్యకర్తలు పాల్గొన్నారు.

భారత్​-చైనా సరిహద్దులో జరిగిన కాల్పులో సూర్యాపేటకు చెందిన కల్నల్​ సంతోష్​​ బాబు వీరమరణం చెందాడు. అమరుడైన అతనికి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో కామప్ప కూడలి వద్ద కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

మాతృభూమి కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ అమరజవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వీరజవాన్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్​ హైమద్​, కార్యకర్తలు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.