కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించేందుకు వచ్చిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని భాజపా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ కార్యక్రమం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.
రైతు వేదికలపై ప్రధాన మంత్రి ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు.
ఇదీ చూడండి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు.. కార్మికురాలు మృతి