ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఒకరు... ఉరివేసుకొని మరొకరు - ఉరివేసుకొని మరొకరు మృతి

కామారెడ్డి జిల్ల వెళ్లుట్లపేట గ్రామంలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో ఒకరు... ఉరివేసుకొని మరొకరు
author img

By

Published : Oct 20, 2019, 3:09 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని వెళ్లుట్ల పేట గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. శనివారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రంలోని బోర్ మోటార్ బంద్ చేయడానికి వెళ్లిన మల్లయ్య... విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అదే మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో రాములు అనే వ్యక్తి ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

విద్యుదాఘాతంతో ఒకరు... ఉరివేసుకొని మరొకరు

ఇవీ చూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని వెళ్లుట్ల పేట గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. శనివారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రంలోని బోర్ మోటార్ బంద్ చేయడానికి వెళ్లిన మల్లయ్య... విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అదే మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో రాములు అనే వ్యక్తి ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

విద్యుదాఘాతంతో ఒకరు... ఉరివేసుకొని మరొకరు

ఇవీ చూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై

Intro:Tg_nzb_07_20_veru_veru_ghatanalo_edharu_vyaktulu_mruthi_av_TS10111
( ) వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లోని వెళ్ళు ట్ల పేట గ్రామంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రంలోని బోర్ మోటార్ బంద్ చేయడానికి అని వెళ్లి మల్లయ్య అనే వ్యక్తి విద్యుత్ ప్రసరించి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై కుమార్ రాజా కేసు నమోదు చేసుకొని ఆదివారం ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.Body:ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:మొబైల్ నెంబర్ 9441533300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.