ETV Bharat / state

'పట్టణ ప్రగతి ద్వారా సమస్యలు దూరం అవుతున్నాయి'

author img

By

Published : Mar 2, 2020, 7:46 PM IST

పట్టణ ప్రగతిలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల పురపాలిక ఛైర్మన్ బీఎస్ కేశవ్ పర్యటించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

gadwal municipality chairman on urban progress
'పట్టణ ప్రగతి ద్వారా సమస్యలు దూరం అవుతున్నాయి'

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో పురపాలిక ఛైర్మన్ బీఎస్ కేశవ్ పర్యటించారు. 34వ వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో ముళ్ల చెట్లను తొలగించాలని సూచించారు.

'పట్టణ ప్రగతి ద్వారా సమస్యలు దూరం అవుతున్నాయి'

డ్రైనేజీలో నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అన్ని వార్డులను సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. గద్వాలలో చాలా సమస్యలు ఉన్నాయని... పట్టణ ప్రగతి ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి: కొడుకు వేసిన బొమ్మ చూసి మురిసిపోతున్న షారుక్

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో పురపాలిక ఛైర్మన్ బీఎస్ కేశవ్ పర్యటించారు. 34వ వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో ముళ్ల చెట్లను తొలగించాలని సూచించారు.

'పట్టణ ప్రగతి ద్వారా సమస్యలు దూరం అవుతున్నాయి'

డ్రైనేజీలో నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అన్ని వార్డులను సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. గద్వాలలో చాలా సమస్యలు ఉన్నాయని... పట్టణ ప్రగతి ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి: కొడుకు వేసిన బొమ్మ చూసి మురిసిపోతున్న షారుక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.