ETV Bharat / state

గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్​ శశాంక్​

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లో  కలెక్టర్​ శశాంక్ పర్యటించారు.

author img

By

Published : Sep 30, 2019, 7:09 PM IST

గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్​ శశాంక్​

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక కలెక్టర్ శశాంక్​ పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, హరితహారం మొదలైన పనులను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్​లకు పలు సూచనలు చేశారు. గ్రామస్థులంతా సమిష్టిగా కృషి చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.

గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్​ శశాంక్​

ఇవీ చూడండి: నామినేషన్లకు నేడే చివరి తేదీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక కలెక్టర్ శశాంక్​ పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, హరితహారం మొదలైన పనులను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్​లకు పలు సూచనలు చేశారు. గ్రామస్థులంతా సమిష్టిగా కృషి చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.

గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్​ శశాంక్​

ఇవీ చూడండి: నామినేషన్లకు నేడే చివరి తేదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.