ETV Bharat / state

భూపాలపల్లిలో రక్తదాన శిబిరం - భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం

తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండ్ర వెంకట రమణా రెడ్డి అధ్యక్షతన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

mla conduct blood donation camp at jayashankar bhupalpally district
భూపాలపల్లిలో రక్తదాన శిబిరం
author img

By

Published : Apr 28, 2020, 7:35 PM IST

తెరాస ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అధ్యక్షతన, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పాల్గొని ఎమ్మెల్యే, జిల్లా ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, జర్నలిస్టులు రక్తదానం చేశారు.

తెరాస ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అధ్యక్షతన, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పాల్గొని ఎమ్మెల్యే, జిల్లా ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, జర్నలిస్టులు రక్తదానం చేశారు.

ఇదీచూడండి: కరోనా లక్షణాలు ఉన్నా ఆస్పత్రికి వెళ్లనవసరం లేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.