ETV Bharat / state

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర - బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి శంకుస్థాపన చేశారు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పలు గ్రామాలలో గ్రామపంచాయతీ భవనం, బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర
author img

By

Published : Nov 8, 2019, 10:23 AM IST

Updated : Nov 8, 2019, 12:40 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్​లో ఒక కోటి 50 లక్షలతో వేయనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 15 లక్షలతో బీటీ రోడ్డు, రూ. 13 లక్షలతో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాలు పారిశుద్ధ్యంగా ఉండాలనే ఉద్దేశంతో 30 రోజుల ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు.

30 రోజుల ప్రణాళికను మళ్లీ అదే విధంగా నిరంతరం కొనసాగించాలని అన్నారు. స్థానిక సర్పంచ్​ గ్రామ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారని పేర్కొన్నారు. గ్రామాలకు సంబంధించి సమస్యలను జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో అతిపెద్ద మండలమైన రేగొండలో అన్ని రకాల సమస్యలు లేకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర

ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్​లో ఒక కోటి 50 లక్షలతో వేయనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 15 లక్షలతో బీటీ రోడ్డు, రూ. 13 లక్షలతో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాలు పారిశుద్ధ్యంగా ఉండాలనే ఉద్దేశంతో 30 రోజుల ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు.

30 రోజుల ప్రణాళికను మళ్లీ అదే విధంగా నిరంతరం కొనసాగించాలని అన్నారు. స్థానిక సర్పంచ్​ గ్రామ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారని పేర్కొన్నారు. గ్రామాలకు సంబంధించి సమస్యలను జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో అతిపెద్ద మండలమైన రేగొండలో అన్ని రకాల సమస్యలు లేకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర

ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Tg_wgl_48_07_MLA_Programe_ab_TS10069 V.Sathish bhupalapally Countributer.Cell no.8008016395. యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలంలో పలు గ్రామాలలో నాలుగు కోట్ల రూపాయలతో గ్రామపంచాయతీ బిల్లింగ్ ,బిటి రోడ్డు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొన్న ప్రజాప్రతినిధులు అధికారులు. రేగొండ మండలం నారాయణపూర్ లో ఒక కోటి 50 లక్షలతో బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన అదేవిధంగా 15 లక్షలతో బీటీ రోడ్డు పదమూడు లక్షలతో గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన అంతేకాక వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకమైన దృష్టితో ప్రత్యేకమైన కార్యచరణ రూపొందించడం జరుగుతుంది. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్అండ్బి రోడ్డు గాని అభివృద్ధి చేయడంలో భాగంగా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. గ్రామాలను పచ్చదనం పారిశుద్ధ్యం ఉండాలనే ఉద్దేశంతో 30 రోజుల ప్రణాళిక ను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 30 రోజుల్లో ప్రణాళికలో సర్పంచుల భాగస్వామ్యం చేసి సర్పంచి నాయకత్వాన అందరు కూడా ఈ రోజు పిచ్చి మొక్కలు తొలగించడం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం గాని కొత్తగా చెట్లను పెంపొందించడం గాని ఇలాంటి కార్యక్రమాలు చేయడం 30 రోజుల ప్రణాళికను మళ్లీ అదే విధంగా నిరంతరం కొనసాగించాలని అన్నారు. 30 రోజుల ప్రణాళిక దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఒక ట్రైనర్ మంచినీటి కోసం ట్యాంకర్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వేతనాలను పెంచడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరచడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఈరోజు రైతులను దృష్టిలో పెట్టుకొని చాలా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందన్నారు రైతుబంధు గానీ రైతు బీమా గాని అందించడంలో తెరరంజననమైన పరిపాలించడం జరుగుతుంది. భగవంతుడు కూడా కనికరించి ఈ సంవత్సరం మంచి వర్షాలు మంచి వర్షాలు పడి కొంత నష్టం అయినప్పుడు కూడా భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్తులో వ్యవసాయరంగానికి అనువుగా చెరువులు కుంటలు నిండాయి ఉన్నాయి. స్థానిక సర్పంచ్ గారు గ్రామ సమస్యల పైన నీటి విషయంలో గాని కమ్యూనిటీ హాల్, స్మశాన వాటికలు గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రెండో విడత టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మొదలైనటువంటి ప్రస్తావన ఇంతింత వేగవంతమైన నియోజకవర్గం లో అతిపెద్ద మండలమైన రేగొండ మండలం లోని సమస్యలు అన్ని రకాల సమస్యలు లేకుండా పరిష్కారం చేస్తారని నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. బైట్:- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
Last Updated : Nov 8, 2019, 12:40 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.