ETV Bharat / state

విజృంభిస్తున్న కరోనా... ఒక్కరోజే 27 మందికి పాజిటివ్

author img

By

Published : Jul 22, 2020, 9:03 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే జయంశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 27 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

corona-cases-raised-in-jayashankar-bhupalapalli-district
భూపాలపల్లిలో విజృంభిస్తున్న కరోనా... ఒక్కరోజే 27 మందికి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 27 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ బులిటెన్​లో పేర్కొంది.

రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా దూరం పాటించాలని, ఇంటి నుంచి బయటికు వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 27 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ బులిటెన్​లో పేర్కొంది.

రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా దూరం పాటించాలని, ఇంటి నుంచి బయటికు వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశిస్తున్నారు.

ఇదీ చూడండి: గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.