ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి: రూపాల - union minister purushottham updates

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తమ్​ రూపాల. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​నగర్​లో భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన  గాంధీ సంకల్పయాత్రను ఆయన ప్రారంభించారు.

జనగామలో సంకల్పయాత్ర
author img

By

Published : Nov 5, 2019, 11:39 PM IST

గాంధీజీ ఆశయాల సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​నగర్​లో భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీ సంకల్పయాత్రను ఆయన ప్రారంభించారు. సంకల్పయాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలోని విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ ఆవరణలో స్వచ్ఛ భారత్​లో పాల్గొని శుభ్రం చేశారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం, స్వచ్ఛత కోసం భాజపా చేస్తున్న కృషికి ప్రజల్లో మంచి స్పందన ఉందని కేంద్రమంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జనగామలో సంకల్పయాత్ర

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

గాంధీజీ ఆశయాల సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​నగర్​లో భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీ సంకల్పయాత్రను ఆయన ప్రారంభించారు. సంకల్పయాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలోని విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ ఆవరణలో స్వచ్ఛ భారత్​లో పాల్గొని శుభ్రం చేశారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం, స్వచ్ఛత కోసం భాజపా చేస్తున్న కృషికి ప్రజల్లో మంచి స్పందన ఉందని కేంద్రమంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జనగామలో సంకల్పయాత్ర

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.