ETV Bharat / state

వినాయకుని చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం

రాష్ట్రవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని కళానగర్​ గణనాథుడి మండపంలో సరస్వతి పూజ నిర్వహించారు.

author img

By

Published : Sep 9, 2019, 8:48 AM IST

అక్షరాభ్యాసం

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని కళానగర్​లో ​మట్టి వినాయక మండపంలో సరస్వతి పూజ నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం గణనాథుడి ముందు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు.

వినాయకుని చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం

ఇదీ చూడండి : బడ్జెట్​ సమావేశాలకు అసెంబ్లీ ముస్తాబు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని కళానగర్​లో ​మట్టి వినాయక మండపంలో సరస్వతి పూజ నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం గణనాథుడి ముందు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు.

వినాయకుని చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం

ఇదీ చూడండి : బడ్జెట్​ సమావేశాలకు అసెంబ్లీ ముస్తాబు

Intro:TG_KRN_11_09_SARASWATI_POOJA_AV_VO_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
____=______________________________
యాంకర్:
వినాయక నవరాత్రులు రోజు రోజు భక్తులలో భక్తి భవాని చాటుతున్నాయి జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని కళానగర్ శ్రీరామ్ సేన వినాయక మండపంలో మట్టి వినాయకుని యువకులు పూజారులతో ప్రత్యేక పూజలు చేయించి పంచామృతాలతో అభిషేకాలు చేయించారు అనంతరం భక్తిశ్రద్ధలతో సరస్వతీ పూజ నిర్వహించారు సందర్భంగా వినాయకుని ముందు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు అనంతరం అం భక్తులకు పిల్లలకు ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు


Body:pooja


Conclusion:TG_KRN_11_09_SARASWATI_POOJA_AV_VO_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.