ETV Bharat / state

'వేతనాలు లేక... ఇల్లు గడవటం లేదు...'

author img

By

Published : Nov 20, 2019, 3:05 PM IST

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ  కార్మికులు చేస్తున్న సమ్మె 47వ రోజు కొనసాగుతోంది. వేతనాలు రాకా ఇల్లు గడవటం లేదంటూ... జగిత్యాల జిల్లా మెట్​పల్లి డిపో ముందు కార్మికులు భిక్షాటన చేసి నిరసన చేశారు.

STRC STRIKE IN DIFFERENT WAY IN METPALLY

జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. నెలలు గడుస్తున్నా... సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోవటం వల్ల వేతనాలు రాక ఇల్లు గడవటం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భోజన ప్లేట్లు పట్టుకొని భిక్షాటన చేస్తూ... డిపో గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మిక కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.

'వేతనాలు లేక... ఇళ్లు గడవటం లేదు...'

ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. నెలలు గడుస్తున్నా... సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోవటం వల్ల వేతనాలు రాక ఇల్లు గడవటం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భోజన ప్లేట్లు పట్టుకొని భిక్షాటన చేస్తూ... డిపో గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మిక కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.

'వేతనాలు లేక... ఇళ్లు గడవటం లేదు...'

ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు

Intro:TG_KRN_11_20_RTC vinutna DHARNA_ AV_ TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్...9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్::: డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికి 47 వ రోజుకు చేరింది జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో వద్ద ఆధ్వర్యంలో కార్మికులు రైతులు ఆందోళన నిర్వహించారు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో వేతనాలు రాకా ఇల్లు గడవడం కష్టంగా ఉందని భోజన ప్లేట్లను పట్టుకొని భిక్షాటన చేస్తూ డిపో గేటు ముందు ధర్నా నిర్వహించారు ప్రభుత్వ తీరుతో కార్మికుల పరిస్థితి రోజు రోజ గండంగా మారిందని కార్మికులు ఆవేదనకు గురయ్యారు ఇప్పటికైనా కార్మిక కుటుంబాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సమస్యలకు పరిష్కారం చూపి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు లేనిపక్షంలో రానున్న రోజులు ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు


Body:rtc


Conclusion:TG_KRN_11_20_RTC vinutna DHARNA_ AV_ TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.