ETV Bharat / state

శివ భక్తులతో ​ కిటకిటలాడిన మెట్​పల్లి బస్టాండ్

author img

By

Published : Feb 21, 2020, 1:42 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి బస్టాండ్​ ప్రాంగణమంతా శివ భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ అధికారులు వేములవాడకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

శివ భక్తులతో ​ కిటకిటలాడిన మెట్​పల్లి బస్టాండ్
శివ భక్తులతో ​ కిటకిటలాడిన మెట్​పల్లి బస్టాండ్

మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల దర్శనం కోసం ఆర్టీసీ అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి నుంచి వేములవాడకు భక్తులు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

తెల్లవారుజాము నుంచే భక్తులు వివిధ గ్రామాల నుంచి మెట్​పల్లి ఆర్టీసీ బస్టాండ్​కు చేరుకుని ప్రత్యేక బస్సుల్లో రాజన్న దర్శనం కోసం వేములవాడ వెళుతున్నారు. భక్తులతో బస్టాండ్ ప్రాంగణమంతా​ కిటకిటలాడింది.​

శివ భక్తులతో ​ కిటకిటలాడిన మెట్​పల్లి బస్టాండ్

ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల దర్శనం కోసం ఆర్టీసీ అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి నుంచి వేములవాడకు భక్తులు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

తెల్లవారుజాము నుంచే భక్తులు వివిధ గ్రామాల నుంచి మెట్​పల్లి ఆర్టీసీ బస్టాండ్​కు చేరుకుని ప్రత్యేక బస్సుల్లో రాజన్న దర్శనం కోసం వేములవాడ వెళుతున్నారు. భక్తులతో బస్టాండ్ ప్రాంగణమంతా​ కిటకిటలాడింది.​

శివ భక్తులతో ​ కిటకిటలాడిన మెట్​పల్లి బస్టాండ్

ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.