ETV Bharat / state

'కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు'

author img

By

Published : Nov 2, 2019, 4:59 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జగిత్యాల జిల్లా మెట్​పల్లి కార్మికులు హెచ్చరించారు.

మెట్​పల్లిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
మెట్​పల్లిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

జగిత్యాల జిల్లా మెట్​పల్లి డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు నెరవేర్చి కార్మికులను ఆదుకోవాలని కోరారు.

మెట్​పల్లిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

జగిత్యాల జిల్లా మెట్​పల్లి డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు నెరవేర్చి కార్మికులను ఆదుకోవాలని కోరారు.

Intro:TG_KRN_13_02_bjp DHARNA_ AV_ TS10037
రిపోర్టర్ సంజయ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల సెల్..9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ అన్న ఉచితంగా వ్యవహరించిన పోలీసులు తీరును తప్పుబడుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై భాజపా నాయకులు బైఠాయించి ధర్నా చేశారు వీరికి మద్దతుగా ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొని ఆందోళన నిర్వహించారు సుమారు అరగంట పైనే రోడ్డుపై బైఠాయించి నాయకులు ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరమించాలని కోరారు నాయకులు ససేమిరా అనడంతో బలవంతంగా అక్కడి నుంచి నాయకులని ఆందోళన విరమించి పోలీసులు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది చివరకు కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ పై వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు


Body:bjp


Conclusion:TG_KRN_13_02_bjp DHARNA_ AV_ TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.