ETV Bharat / state

అయోధ్యలో భూమిపూజ... మెట్​పల్లిలో రామజపం - ramajapam at metpalli lord rama temple

అయోధ్యలో శ్రీరామ మందిర ఆలయ నిర్మాణ భూమిపూజ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి సీతారాముల ఆలయంలో భక్తులు రామనామస్మరణ చేశారు. నియోజకవర్గ ఇన్​ఛార్జి డా. వెంకట్.. సీతారాములకు పట్టువస్త్రాలతో పాటు పూలహారాలు సమర్పించారు.

devotees ramajapam at metpalli as bhumi pooja for rama temple in ayodhya
అయోధ్యలో భూమిపూజ సందర్భంగా మెట్​పల్లిలో రామజపం
author img

By

Published : Aug 5, 2020, 1:23 PM IST

అయోధ్యలో శ్రీరామ మందిర ఆలయ నిర్మాణ భూమిపూజ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి సీతారాముల ఆలయంలో శ్రీరామనామ జపం మార్మోగింది. ఆలయంలోని భక్తులు రామనామాన్ని భక్తితో పఠించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆలయంలోనికి రాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

నియోజకవర్గ ఇన్​ఛార్జి డా. వెంకట్.. సీతారాములకు పట్టువస్త్రాలతో పాటు పూలహారాలు సమర్పించారు. తన నివాసం నుంచి కోదండ రామాలయం వరకు నామజపం చేస్తూ ఆలయానికి వెళ్లారు. అనంతరం అర్చకులు.. స్వామివారికి పంచామృత అభిషేకించారు. వివిధ పుష్పాలతో స్వామిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

అయోధ్యలో శ్రీరామ మందిర ఆలయ నిర్మాణ భూమిపూజ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి సీతారాముల ఆలయంలో శ్రీరామనామ జపం మార్మోగింది. ఆలయంలోని భక్తులు రామనామాన్ని భక్తితో పఠించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆలయంలోనికి రాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

నియోజకవర్గ ఇన్​ఛార్జి డా. వెంకట్.. సీతారాములకు పట్టువస్త్రాలతో పాటు పూలహారాలు సమర్పించారు. తన నివాసం నుంచి కోదండ రామాలయం వరకు నామజపం చేస్తూ ఆలయానికి వెళ్లారు. అనంతరం అర్చకులు.. స్వామివారికి పంచామృత అభిషేకించారు. వివిధ పుష్పాలతో స్వామిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.