ETV Bharat / state

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ - ధర్మపురిలో గోదావరి మహాహారతికి గోడప్రతుల ఆవిష్కరణ

జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఈ నెల 24న జరగనున్న గోదావరి మహాహరతి కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆవిష్కరించారు.

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ
author img

By

Published : Nov 20, 2019, 3:04 PM IST

ఈ నెల 24న జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరగనున్న గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరగోపాల్ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు. పవిత్ర గోదావరి మహా హారతికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. భక్తులు హారతిలో పాల్గొని స్వామి ఆశీస్సులను పొందాలని కోరారు.

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ

ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

ఈ నెల 24న జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరగనున్న గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరగోపాల్ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు. పవిత్ర గోదావరి మహా హారతికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. భక్తులు హారతిలో పాల్గొని స్వామి ఆశీస్సులను పొందాలని కోరారు.

గోదావరి మహాహారతి గోడప్రతుల ఆవిష్కరణ

ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

Intro:TG_KRN_101_20_GODA PRATHULA_AVISHKARANA_AVB_
TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-----------------------------------------------------------జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రం లో ఈ నెల 24 వ తేదీ జరుగనున్న గోదావరి మహాహారతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఎల్. వీరగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో గోదావరి మహాహారతి కార్యక్రమనికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. పవిత్ర గోదావరి మహాహరతి కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి గారు మరియు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరౌతున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు.Body:బైట్

1) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.వీరగోపాల్Conclusion:గోడప్రతుల ఆవిష్కరణ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.