ETV Bharat / state

"ఎన్నికలు ముగిసే వరకు తనిఖీలు నిర్వహిస్తాం"

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికలు ముగిసేవరకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Apr 4, 2019, 1:02 PM IST

మెట్​పల్లిలో పోలీసుల తనిఖీలు
మెట్​పల్లిలో పోలీసుల తనిఖీలు
పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేసేవారికి అడ్డుకట్ట వేసేందుకు జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లు, ప్రధాన కూడళ్లలో వాహనాలు, సినిమా థియేటర్లు, ఆర్టీసీ బస్టాండ్​ వద్ద సోదాలు నిర్వహించారు.

ప్రలోభాలకు లొంగకండి:
అనుమానాస్పదంగా కన్పించినవారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తామని మెట్​పల్లి ఎస్సై కిరణ్​కుమార్​ తెలిపారు.

అనుమానాస్పదంగా ఎవరైనా కనపడితే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:బస్సులో దొరికిన రూ.3.47కోట్లు ఎవరివి?

మెట్​పల్లిలో పోలీసుల తనిఖీలు
పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేసేవారికి అడ్డుకట్ట వేసేందుకు జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లు, ప్రధాన కూడళ్లలో వాహనాలు, సినిమా థియేటర్లు, ఆర్టీసీ బస్టాండ్​ వద్ద సోదాలు నిర్వహించారు.

ప్రలోభాలకు లొంగకండి:
అనుమానాస్పదంగా కన్పించినవారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తామని మెట్​పల్లి ఎస్సై కిరణ్​కుమార్​ తెలిపారు.

అనుమానాస్పదంగా ఎవరైనా కనపడితే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:బస్సులో దొరికిన రూ.3.47కోట్లు ఎవరివి?

Intro:TG_KRN_11_04_POLICULA THANIKEELU.._AVB_C2
రిపోర్టర్ : rx సంజీవ్కుమార్
సెంటర్ : కోరుట్ల
జిల్లా :జగిత్యాల
సెల్ :9394450190
–----–-------------–-------------/---////------------------------------- యాంకర్ :పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటన తో పాటు ఓటర్లను మద్యం డబ్బులతో ప్రలోభాలకు లోను చేయకుండా ఉండేందుకు పోలీసులు అడ్డుకట్ట వేసేందుకు అడుగడుగునా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు పట్టణంలోని లాడ్జిలు హోటళ్లు ప్రధాన కూడళ్లు సినిమా థియేటర్లు ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీలు చేపట్టారు ప్రజల వద్ద ఉన్న లను పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వారి వద్దనుండి వరాలు సేకరించారు ఎన్నికలు ముగిసేవరకు ఈ తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు కొత్త వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని వారు తెలిపారు
బైట్: కిరణ్ కుమార్, ఎస్సై, మెట్పల్లి


Body:thanikeelu


Conclusion:TG_KRN_11_04_POLICULA THANIKEELU_AVB_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.