ETV Bharat / state

'హరితహారంతో వాతావరణ సమతౌల్యం కాపాడుదాం' - minister koppula eeshwar participated in harithahaaram in dharmapuri

జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ హరితహారం కార్యక్రమం చేపట్టారు. గోదావరి తీరాన... ఎంపీ వెంకటేశ్​ నేతతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1 కోటి 80 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి వివరించారు.

minister koppula eeshwar participated in harithahaaram in dharmapuri
minister koppula eeshwar participated in harithahaaram in dharmapuri
author img

By

Published : Jun 26, 2020, 4:10 PM IST

వాతావరణ సమతుల్యతను కాపాడే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి తీరాన ఎంపీ వెంకటేశ్​ నేతతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పటివరకు నిర్వహించిన 5 విడతల్లో 27 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 1 కోటి 80 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్​పై ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి చేసిన ఆరోపణలను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేత ఖండించారు.

వాతావరణ సమతుల్యతను కాపాడే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి తీరాన ఎంపీ వెంకటేశ్​ నేతతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పటివరకు నిర్వహించిన 5 విడతల్లో 27 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 1 కోటి 80 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్​పై ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి చేసిన ఆరోపణలను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేత ఖండించారు.

ఇవీచూడండి: శానిటైజర్లా..శనిటైజర్లా..? మార్కెట్​లో నాసిరకం అమ్మకాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.