వాతావరణ సమతుల్యతను కాపాడే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి తీరాన ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పటివరకు నిర్వహించిన 5 విడతల్లో 27 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 1 కోటి 80 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చేసిన ఆరోపణలను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఖండించారు.
'హరితహారంతో వాతావరణ సమతౌల్యం కాపాడుదాం' - minister koppula eeshwar participated in harithahaaram in dharmapuri
జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ హరితహారం కార్యక్రమం చేపట్టారు. గోదావరి తీరాన... ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1 కోటి 80 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి వివరించారు.
minister koppula eeshwar participated in harithahaaram in dharmapuri
వాతావరణ సమతుల్యతను కాపాడే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి తీరాన ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పటివరకు నిర్వహించిన 5 విడతల్లో 27 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 1 కోటి 80 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చేసిన ఆరోపణలను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఖండించారు.