ETV Bharat / state

త్రిశక్తి దుర్గా మండపంలో అమ్మవారికి నిత్యపూజలు

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మెట్​పల్లిలోని త్రిశక్తి దుర్గా మండపంలో మహిళలు కుంకుమ పూజలు చేశారు.

author img

By

Published : Oct 5, 2019, 3:29 PM IST

త్రిశక్తి దుర్గా మండపంలో అమ్మవారికి నిత్యపూజలు

దేవి శరన్నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి త్రిశక్తి దుర్గా మండపంలో అమ్మవారికి నిత్య పూజలు విశేషంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా రోజుకో రకమైన పూజలు చేస్తున్నారు. కుంకుమ పూజలు చేసుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొన్నారు.

త్రిశక్తి దుర్గా మండపంలో అమ్మవారికి నిత్యపూజలు

దేవి శరన్నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి త్రిశక్తి దుర్గా మండపంలో అమ్మవారికి నిత్య పూజలు విశేషంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా రోజుకో రకమైన పూజలు చేస్తున్నారు. కుంకుమ పూజలు చేసుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొన్నారు.

త్రిశక్తి దుర్గా మండపంలో అమ్మవారికి నిత్యపూజలు
Intro:TG_KRN_17_05_kunkuma pooja_AV b_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్..9394450190
౼౼౼౼౼౼౼౼€€౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼€౼€€€€€€€€€ యాంకర్ : దేవి శరన్నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి త్రిశక్తి దుర్గా మండపంలో అమ్మవారికి నిత్య పూజలు విశేషంగా నిర్వహిస్తున్నారు నవరాత్రులు రోజుకో రకమైన పూజలు చేస్తున్న భక్తులు ఈరోజు అమ్మవారికి పూజలు చేశారు ఈ పూజలు చేసుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొన్నారు


Body:pooja


Conclusion:TG_KRN_17_05_kunkuma pooja_AV b_TS10037

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.