ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన ఉత్సవాల్లో... సుమారు 3 లక్షలకుపైగా మంది భక్తులు మాల విరమణ చేసినట్లు అధికారులు తెలిపారు. వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీప కాంతులతో ఆలయ పరిసరాలు మెరిసిపోయాయి.
ఇవీ చూడండి: జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్