రేపటి నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జగిత్యాల జిల్లా డీఈవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గత మూడేళ్లుగా జగిత్యాల జిల్లా పదోతగతిలో రాష్ట్రంలోనే ముందుంజలో నిలిచిందని.. ఆ స్ఫూర్తితోనే ప్రాథమిక దశలోనూ విద్యార్థుల సంఖ్య పెంచి.. పాఠశాలల్లో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తామంటున్న విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లతో మా ఈటీవీ భారత్ ప్రతినిధితో ముఖాముఖి...
ఇదీ చూడండి: ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్