ETV Bharat / state

కొండగట్టుపై కరోనా ప్రభావం..తగ్గిన హుండీ ఆదాయం

author img

By

Published : Sep 24, 2020, 10:00 AM IST

కరోనా ప్రభావం కొండగట్టు ఆంజనేయ స్వామిపైనా పడింది. భక్తులు దర్శనాలు తక్కువ కావడం వల్ల... ఆదాయం కూడా తగ్గింది. ఈవో, భద్రత సిబ్బంది సమక్షంలో హుండీ లెక్కించగా... రూ.31,64,895లు మాత్రమే వచ్చాయి.

hundi counting in kondagattu anjaneya swamy temple
కొండగట్టు అంజన్న హుండీ లెక్కింపు.. తగ్గిన ఆదాయం

జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కించారు. రూ.31,64,895ల కానుకల వచ్చినట్టు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. 49 గ్రాముల బంగారం, 2కిలోల వెండి భక్తులు సమర్ఫించినట్టు వెల్లడించారు. కరోనా కారణంగా స్వామివారికి కానుకలు తగ్గిపోయినట్టు ఈవో వివరించారు.

జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కించారు. రూ.31,64,895ల కానుకల వచ్చినట్టు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. 49 గ్రాముల బంగారం, 2కిలోల వెండి భక్తులు సమర్ఫించినట్టు వెల్లడించారు. కరోనా కారణంగా స్వామివారికి కానుకలు తగ్గిపోయినట్టు ఈవో వివరించారు.

ఇవీ చూడండి: దేశంలో కొత్తగా 86,508 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.