ETV Bharat / state

ధర్మపురి లక్షీనరసింహుని ఆలయంలో హుండీ లెక్కింపు - Hundi counting at Dharmapuri Lakshmi narasimha swamy Temple

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపును అధికారులు చేపట్టారు. రూ.22,92,229 నగదుతో పాటు వెండి, బంగారం కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్ వెల్లడించారు.

Hundi counting at Dharmapuri Lakshmi narasimha swamy Temple
ధర్మపురి లక్షీనరసింహుని ఆలయంలో హుండీ లెక్కింపు
author img

By

Published : Jan 30, 2020, 11:29 AM IST

జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీని ఈ రోజు లెక్కించారు. స్వామివారికి 22,92,229 రూపాయల నగదు, 44 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 900 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.

కోరుట్ల, లక్షెట్టిపేట, మెట్​పల్లికి చెందిన స్వచ్ఛంద సంస్థల సభ్యులు, బ్యాంక్ అధికారులతో పాటు మాజీ ధర్మకర్తలు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.

ధర్మపురి లక్షీనరసింహుని ఆలయంలో హుండీ లెక్కింపు

ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీని ఈ రోజు లెక్కించారు. స్వామివారికి 22,92,229 రూపాయల నగదు, 44 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 900 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.

కోరుట్ల, లక్షెట్టిపేట, మెట్​పల్లికి చెందిన స్వచ్ఛంద సంస్థల సభ్యులు, బ్యాంక్ అధికారులతో పాటు మాజీ ధర్మకర్తలు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.

ధర్మపురి లక్షీనరసింహుని ఆలయంలో హుండీ లెక్కింపు

ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.